Thursday, June 11, 2020

కేరళలో మరో అమానుషం: కుక్క మూతిని టేప్‌తో చుట్టేశారు, నరకం చూసింది

తిరువనంతపురం: ఆ రాష్ట్రం దేశంలోనే అత్యధిక విద్యావంతులున్న రాష్ట్రం. కానీ, ఆ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూస్తున్న ఘటనలు మాత్రం దేశ ప్రజలను ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దేవభూమిగా పేరున్న కేరళలో ఇటీవల గర్భిణీ ఏనుగునుగా దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మరో ఏనుగు కూడా ఇలాగే హత్యకు గురైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hiT9Pe

0 comments:

Post a Comment