సౌదీ అరేబియా: రాస్ తనూరా పోర్టులోని ఓ పెట్రోల్ ట్యాంకును డ్రోన్లతో కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ఎనర్జీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తనూరా పోర్టు ప్రంపంచలోనే అతిపెద్ద చమురు రవాణా పోర్టుగా గుర్తింపు ఉంది. డ్రోన్ ద్వారా విడుదలైన క్షిపణి సౌదీ అరాంకోలోని దహ్రాన్లో ఉన్న నివాస ప్రాంతాలకు సమీపంలో పడినట్లు సౌదీ మంత్రిత్వ శాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bn5YHd
సౌదీ వర్సెస్ హౌతీ: అతిపెద్ద చమురు కేంద్రంపై క్షిపణి దాడులు నిజమే: సౌదీ ప్రభుత్వం
Related Posts:
వీహెచ్ సెన్సేషన్ .. చంద్రబాబు పిలిస్తే ఏపీలో టీడీపీ కోసం ప్రచారం చేస్తారటకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంత రావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద వల్లమాలిన అభిమానం పుట్టుకొచ్చింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టీడీపీల… Read More
మంగళగిరిలో లోకేష్కు షాక్: చినబాబుకు ఓటేసేది లేదని తెగేసి చెప్పిన ప్రధాన సామాజిక వర్గంమంగళగిరి: ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తుంటే మరోవైపు రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ ఏ ముగ్గురు గుమికూడినా ఏ పార్ట… Read More
నేడే కీలక తీర్పు : ఏబి వెంకటేశ్వర రావు బదిలీ వ్యవహారం : ఇసి..ఏపి కి ప్రతిష్ఠాత్మకం...!ఏపి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వర రావు వ్యవహారం పై ఈ రోజు ఏపి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్ప… Read More
టీఆర్ఎస్ కు ఓటెయ్యకుంటే కుక్కలు కూడా చూడవా ? నిన్న ఎర్రబెల్లి నేడు తుమ్మల జులుంటిఆర్ఎస్ పార్టీ మంత్రులకు నేతలకు నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలని తప్పుబడుతున్నారు నేతలు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ… Read More
టీడీపీకి షాకిచ్చిన ఆర్జీవీ: రేపు ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందంటూ ప్రకటనహైదరాబాద్: అనుకున్నట్లుగానే రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక రాంగోపాల్ వర్మ ఈ చిత్రం చేస్తున్న… Read More
0 comments:
Post a Comment