తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు సిద్దమా అని సవాల్ విసిరారు. సోమవారం(మార్చి 8) నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tbB7nd
కేటీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ... ఢిల్లీలో ఫైట్ చేద్దాం,సిద్దమా... సవాల్ స్వీకరించకపోతే మోదీ తొత్తులే..
Related Posts:
ఆర్టికల్ 371పై ఆందోళనలు అవసరం లేదు.. అమిత్ షాఆర్టికల్ 371 పై రద్దుపై ఎలాంటీ ఆందోళనలు అవసరం లేదని కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 371లో నిబంధనలు ఎప్పటిలాగే కొనసాగుతాయని హమి … Read More
జమ్ము,కశ్మీర్లో ఊపందుకున్న టూరిజం... రిసార్ట్స్ ఏర్పాటుకు ఉత్సహాం చూపుతున్న రాష్ట్రాలుజమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370,35ఏలను రద్దు చేయడంతో దేశంలో రియల్ వ్యాపారులతో పాటు ఇతర పారీశ్రామిక వేత్తలు అక్కడ తమ వ్యాపారాలు నెలకొల్పేందుకు సిద్దం అవు… Read More
పీవోకే భారతదేశంలో అంతర్భాగమే.. అసదుద్దీన్కు అమిత్ షా కౌంటర్ఢిల్లీ : లోక్సభలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన అంశాలపై మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి కౌంటర్… Read More
మోడీకి చంద్రబాబు అవినీతి చిట్టా..ప్రక్షాళన కోసమే: కష్టాల్లో ఉన్నాం..ఆదుకోండి: ప్రధానికి జగఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల సేపు భేటీ జరిగింద… Read More
కశ్మీర్ విభజన బిల్లుకు లోక్సభలోనూ ఆమోదం.. అనుకూలం 367 వ్యతిరేకం 67..న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ జరిపి .. తర్వాత డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ సభ్యులు… Read More
0 comments:
Post a Comment