అభ్యర్దుల ఎంపిక పై సర్వే. పార్టీ గెలుపు అవకాశాల పై సర్వే. పోలింగ్ జరిగే వరకూ ధీమా. కానీ, ఇప్పుడు కొత్త టెన్షన్. పోలింగ్ ముగిసింది..ఓటరు నాడి అర్దం కావటం లేదు. దీంతో..ఇంకా సర్వేలు కొనసాగుతున్నాయి. పోటీ చేసిన పలు పార్టీల అభ్యర్దులు ప్రత్యేక కాల్ సెంటర్ల ద్వారా ఎవరికి ఓటు వేసారంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IDpO2K
సర్వేలు ప్రారంభం..పోలింగ్ పూర్తయినా : నాడి అర్దం కాని అభ్యర్దులు : 40 రోజుల టెన్షన్ తప్పుదు..!
Related Posts:
పాకిస్థాన్ కు డాక్టర్ భార్య, వీసా రద్దు, ఉగ్రవాదులతో లింక్, బెంగళూరు చర్చి పేలుళ్లు !బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది డాక్టర్ భార్యను వెంటనే పాకిస్థాన్ పంపించేయాలని కేంద్ర ప్రభుత్వ హోం శాఖా కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలోని బళ్కల్… Read More
టెక్కీ ముఖం పగలగొట్టిన ఉబర్ క్యాబ్ డ్రైవర్, విమానంలో పంపించలేదు!బెంగళూరు: ఎయిర్ పోర్టుకు వెలుతున్న సమయంలో కారును ఎందుకు నిధానంగా నడుపుతున్నావని, నేను వేరే క్యాబ్ లో వెలుతానని చెప్పిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద ఉబర్ కా… Read More
ఆర్టీసీ సంఘాలు అక్కడే చిక్కాయి..! కార్మికులపై ఒత్తిడి పెంచేలా సీఎం: తెర మీదకు సెల్ఫ్ డిస్మిస్..!ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్నో సార్లు ఆర్టీసీ సమ్మెలు జగిరాయి. కానీ..ఇంత కఠినంగా కేసీఆర్ ప్రభుత్వం తరహాలో ఎవరు అధికారంలో ఉన్న వ్యవహ… Read More
విజయదశమి వేడుకలు.. జమ్మి ఆకు బంగారం.. పండుగ సంబరాలుహైదరాబాద్ : దసరా వచ్చిందయ్యో, సరదా తెచ్చిందయ్యో అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు పండుగ సంబురాల్లో మునిగి పోయారు. జయహో దుర్గా భవాని అంటూ అమ్మవారి నామస్మరణత… Read More
సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై మార్కుల తగ్గింపు: ఇప్పటికైతే వారికి మాత్రమే..!ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగ నియామకాల్లో క్వాలిఫై మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు రాతపరీక్షల… Read More
0 comments:
Post a Comment