హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరుగుతోన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలం వ్యక్తంచేయడం .. రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేయడంతో ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. రాష్ట్రంలోని 32 జెడ్పీలు, 530 పైచిలుకు ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UgZaPz
Sunday, April 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment