అమరావతిలో ఇప్పటిదాకా చేపట్టినవి తాత్కాలిక నిర్మాణాలు కావని, ముమ్మాటికీ శాశ్వత భవనాలేనంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన కామెంట్లు అసెంబ్లీలో దుమారం రేపాయి. తన హయాంలో కట్టినవాటికంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ లను ఎవరూ కట్టలేరని ఆయన సవాలు చేశారు. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు మాట్లాడినంత సేపూ అధికారపక్షం వైపు నుంచి అరుపులు, కేకలు వినిపించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TG6yr5
Monday, January 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment