గద్వాల: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నేత డీకే అరుణ తెలంగాణ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీని గెలిపించి అభివృద్ధికి కట్టం పట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం గద్వాలలో డీకే అరుణ ప్రచారం నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37cHDPJ
Monday, January 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment