మంగళూరు : ఉగ్రవాదులపై సైన్యం దాడులు నిర్వహిస్తే .. విపక్షాలకు ఆధారాలు కావాలట, అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పాకిస్థాన్ పై వైమానిక దళం చేసిన మెరుపుదాడులకు సంబంధించి సాక్ష్యాలు కావాలని అడిగారు. వారి సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తం చేశారు అని మండిపడ్డారు. శనివారం ఆయన మంగళూరులో ప్రచారం నిర్వహించారు. సైనికాధికారుల లేఖ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZaqaEc
సైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లు
Related Posts:
చిత్ర పరిశ్రమకు సినిమా కష్టాలు..!దుమారం రేపుతున్న తలసాని వాఖ్యలు..!!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో చురుకైనా భూమిక పోషించే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిత్ర పరిశ్రమ, సి… Read More
కరోనాపై అవగాహనకు సర్వైవ్ కోవిడ్ 19 గేమ్... ఆడితే అర్ధమవుతుందట !!కరోనాపై అవగాహన కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి.అయినా సరే ప్రజల్లో అవగాహన ఎంతగా ఉంది అంటే వైన్స్ తెరవగానే ఒకరిమీద ఒకరుపడ… Read More
Coronavirus: కర్ణాటక కొంప ముంచిన మహారాష్ట్ర ట్రావెల్ హిస్టరీ, తాడోపేడో తేలుస్తాం, ములాజు !బెంగళూరు: కరోనా వైరస్ తో పోరాటం చెయ్యడానికి తాము ఎంత వరకు అయినా సిద్దమే అని, కన్నడిగుల ప్రాణాలు కాపాడుకోవడానికి మహారాష్ట్రతో తాడోపేడో తేల్చుకుంటామని, … Read More
నెల్లూరులో దారుణం-బాలికతో వెట్టిచాకిరీ- చోద్యం చూసిన కానిస్టేబుల్ కు మెమో...నెల్లూరు జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల వ్యాల్యూషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఓ కాలేజీలోని క్లాస్ రూమ్ లో ఆరేళ్ల బా… Read More
తెలంగాణలోనే తక్కువ టెస్ట్లు ఎందుకు..? వివరాలు అందజేయండి, టీ సర్కార్కు హైకోర్టు ఆదేశం..తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్ట్లను సామర్థ్యం మేరకు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చేలా హైకోర్టులో పిటిషన్ దాఖలు … Read More
0 comments:
Post a Comment