అమరావతి రాజధాని పరిధిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని ఇక్కడ వస్తోందని చెప్పి టీడీపీ నేతలకు చెప్పడంతో వారు భూములు కొనుగోలు చేశారని చెప్పారు. రైతుల నుంచి బలవంతంగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. రాజధాని ఇక్కడ వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పినా.. వినిపించుకోలేదని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v7uycu
బాహుబలి సినిమాను చూపించారు, ఐదేళ్లలో రాజధాని కోసం 5 వేల కోట్లు ఖర్చు చేశారు: అసెంబ్లీలో సీఎం జగన్
Related Posts:
జగనన్న ఏమిటీ.. అసలు మహిళలు అంగీకరిస్తారా?: చంద్రబాబు, మంచే జరుగుతుందని జగన్అమరావతి: ఆర్థిక నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి, 11 ఛార్జీషీట్లలో పేరు కలిగి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన… Read More
జనం మధ్య జగన్: నాన్నగారిచ్చిన అతి పెద్ద కుటుంబం అంటూ భావోద్వేగం:తిరుపతి: తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..జనంతో కలిసిపోయారు. వేదిక దిగి వచ్చి ప్రజలను క… Read More
జనసేన కోసం రూ.వందల కోట్ల వ్యాపారం వదిలేసిన ఎన్నారై, కీలక పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్అమరావతి: జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్గా పులి శేఖర్ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరక… Read More
బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మృతి: నక్సలైట్లకు ఎదురుదెబ్బనయారాయపూర్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశ… Read More
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: ఈడీ ముందుకు కార్తీ చిదంబరంఢిల్లీలోని ఈడీ కార్యాలయం బిజీబిజీగా మారిపోయింది. గురువారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను ఈడీ ప్రశ్నిస్తోంది. మరో వైపు నిన్న… Read More
0 comments:
Post a Comment