అమరావతి రాజధాని పరిధిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని ఇక్కడ వస్తోందని చెప్పి టీడీపీ నేతలకు చెప్పడంతో వారు భూములు కొనుగోలు చేశారని చెప్పారు. రైతుల నుంచి బలవంతంగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. రాజధాని ఇక్కడ వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పినా.. వినిపించుకోలేదని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v7uycu
Monday, January 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment