Monday, January 20, 2020

విశాఖలో భూములు కొనుగోలు చేసిన నేరమే, రాజధానిలో ఇల్లులేనిదే చంద్రబాబుకే: మంత్రి బొత్స

మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. పయ్యావుల కేశవ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌పై మంత్రి కొడాలి నాని స్పందించారు. కేసులు వేసేదీ చంద్రబాబు నాయుడే.. వాదనలు వినిపించేదీ, ఓడించేదీ కూడా ఆయనే అని విమర్శించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aqyOUw

0 comments:

Post a Comment