Monday, April 19, 2021

తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కొత్త కేసులు... మరో 18 మంది మృతి...

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటిన కేసులు.. తాజాగా 5వేల మార్క్‌ని చేరాయి. ఆదివారం(ఏప్రిల్ 18) రాత్రి 8గం. నుంచి సోమవారం రాత్రి 8గం. వరకు 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం(ఏప్రిల్ 20) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tAIOUi

Related Posts:

0 comments:

Post a Comment