Monday, April 19, 2021

Coronavirus:సొంతవారే దూరం పెడుతున్న వేళ.. బాధ్యతను తీసుకున్న పోలీసులు,హ్యాట్సాఫ్..!

కరోనా ఉధృతి వేగంగా కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ మహమ్మారి కల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పటికే రోజుకు కొన్ని వేల సంఖ్యలో అక్కడ కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఢిల్లీలో వారం రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక ఢిల్లీలో పాజిటివ్ కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x91U66

Related Posts:

0 comments:

Post a Comment