కరోనా ఉధృతి వేగంగా కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ మహమ్మారి కల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పటికే రోజుకు కొన్ని వేల సంఖ్యలో అక్కడ కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఢిల్లీలో వారం రోజుల పాటు పూర్తిగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక ఢిల్లీలో పాజిటివ్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x91U66
Coronavirus:సొంతవారే దూరం పెడుతున్న వేళ.. బాధ్యతను తీసుకున్న పోలీసులు,హ్యాట్సాఫ్..!
Related Posts:
కాంగ్రెస్ పగ్గాలు ముళ్లకిరీటమే? తప్పుకోనున్న సోనియా?.. ఖర్గే, శశిథరూర్ ఫ్రంట్రన్నర్లుగాన్యూఢిల్లీ: దేశానికి కొన్ని దశాబ్దాల పాటు దిశా నిర్దేశం చేసిన జాతీయ పార్టీ కాంగ్రెస్. దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న… Read More
ఏపీలో కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు... మరో 97మంది మృతి....ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,91,326… Read More
ఫ్రాన్స్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ: కుమార్తె కోసం: బెంగళూరుకు జగన్ దంపతులుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించింది. అక్కడ … Read More
వంశీనా, విధేయతా... గన్నవరంలో జగన్ కు అగ్నిపరీక్ష- ఉప ఎన్నిక పేరుతో ఆధిపత్య పోరు..గన్నవరం : ఏపీలో 151 సీట్ల ఏకపక్ష మెజారిటీతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఉప ఎన్నికలకు వెళ్లబోతుందనే సంకేతాలు గన్నవరం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్… Read More
వరద ఉధృతిలోనూ నో బ్రేక్: ఏపీ జీవనాడి నిర్మాణ పనులు చకచకా: జగన్ లక్ష్యాన్ని అందుకునేలారాజమండ్రి: ఏపీ జీవనాడిగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు పనులు వరద ఉధృతిలోనూ కొనసాగుతున్నాయి. సుమారు వారం రోజుల పాటు నిలిపివేసిన నిర్మాణ పనులు పునః ప్రా… Read More
0 comments:
Post a Comment