న్యూయార్క్ : అమెరికా నుంచి భారత్కు వెళ్లాలనుకునే ప్రయాణికులు వెంటనే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆదేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ భారత్కు వెళ్లకపోవడమే ఉత్తమం అని వారు పేర్కొన్నారు. ఇక తప్పని పరిస్థితులో వెళ్లాల్సి వస్తే మాత్రం రెండు డోసుల టీకా వేయించుకున్నాకే తగు జాగ్రత్తలతో భారత్కు వెళ్లాలని అమెరికా ఆరోగ్యశాఖ సూచించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QEDqRw
యమడేంజర్గా భారత్: ప్రయాణాలు వద్దు.. టీకాతో కూడా ప్రయోజనం లేదు : అమెరికా ఆరోగ్యశాఖ
Related Posts:
అమిత్ షాపై కాంగ్రెస్ మండిపాటు .. వాయుసేన దాడులను రాజకీయం చేస్తున్నారని మండిపాటున్యూఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్ర మూకలు చేసిన దాడికి ప్రతీకారంగా వైమానిక దళం చేసిన దాడులకు రాజకీయ రగడ కొనసాగుతోంది. బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరంపై… Read More
రియల్ హీరో: వింగ్ కమాండర్ అభినందన్ పేరుతో నకిలి అకౌంట్, హల్ చల్, కేంద్ర ప్రభుత్వం!న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు పట్టుబడి చివరికి విడుదలైన ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పేరుతో నకిలి ట్వీట్టర్ అకౌంట్ ప్రారంభించిన … Read More
27 ఏళ్ల సర్వీసు.. 52వ సార్లు బదిలీచండీగఢ్: నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారులకు పార్వతీపురం అడవులకు ట్రాన్స్ ఫర్ చేసే సన్నివేశాలను 80ల కాలం నాటి సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి… Read More
దొంగతనం చేసి చిల్లర వేషాలు..! చంద్రబాబు, లోకేశ్పై కేటీఆర్ నిప్పులుహైదరాబాద్ : గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట… Read More
ప్రపంచంలోనే ఎత్తయిన పరమశివుడి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?ఆద్యంత రహితుడు పరమేశ్వరుడు. ఆయనకు ఆది ఉండదు, అంతమూ ఉండదు. సర్వాంతర్యామి. చెంబెడు నీళ్లు పోస్తే..మురిసిపోయే భోళా శంకరుడాయన. ఓ మూరెడు మారేడు దళాలతో పూజి… Read More
0 comments:
Post a Comment