Thursday, April 11, 2019

ఇవియం ల పై ఆందోళ‌న వ‌ద్దు : 362 ఇవియం ల‌తోనే సాంకేతిక స‌మస్య‌లు : సీఈవో ద్వివేదీ

ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ లో ఇవియం లు ప‌ని చేయ‌టం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయి. దీని పై రాజ కీయ పార్టీలు ఇసి పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. టిడిపి అధినేత చంద్ర‌బాబు దీని పైనే ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసారు. ఇవియం లు ప‌ని చేయ‌ని చోట రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేసారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4fZs3

Related Posts:

0 comments:

Post a Comment