ఏపిలో ఎన్నికల నిర్వహణ లో ఇవియం లు పని చేయటం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీని పై రాజ కీయ పార్టీలు ఇసి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు దీని పైనే ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. ఇవియం లు పని చేయని చోట రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4fZs3
ఇవియం ల పై ఆందోళన వద్దు : 362 ఇవియం లతోనే సాంకేతిక సమస్యలు : సీఈవో ద్వివేదీ
Related Posts:
రెండో భార్యతో తిరుగుతున్న ఎమ్మెల్యే, ఇద్దర్నీ చితక్కొట్టిన మొదటి భార్య.. దెబ్బలు భరించలేక..ముంబై: మహారాష్ట్రలో ఓ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేపై ఆయన భార్య, తల్లి చేయి చేసుకున్నారు. రెండో పెళ్ళి అంశంపై ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన మహారాష్… Read More
సలహాల కోసమే, వారు రాజకీయాల కోసం కాదు: నరసాపురంలోకసభ అభ్యర్థిపై పవన్ కళ్యాణ్అమరావతి: పాతిక కేజీల బియ్యంతోనే ఆగిపోకుండా పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తును ఏపీ యువతకు అందించాలన్నదే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పార… Read More
ఎన్నారై జయరాం హత్య: తొలి రోజు కస్టడీలో రాకేష్ రెడ్డి ఏం చెప్పాడంటే?హైదరాబాద్: ఎన్నారై జయరాం హత్య కేసులో పోలీసులు బుధవారం ఉదయం రాకేష్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. మూడు రోజుల పాటు ఆయనను పోలీసుల కస్టడీకి … Read More
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు, కార్యకర్తలకు కేటీఆర్ కండిషన్స్!!హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు (తెరాస), ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెస… Read More
యూపీలో మరోసారి అనూహ్యం: ములాయం వ్యాఖ్యల ఎఫెక్ట్, ఎస్పీ-బీఎస్పీకి సీట్ల కోత తప్పదా?లక్నో: సమాజ్వాది పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ బుధవారం లోకసభలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని, ఆయన సమ… Read More
0 comments:
Post a Comment