Thursday, April 11, 2019

టీడీపీ-వైఎస్ఆర్సీపీ ఘర్షణలు: ఏలూరులో టీడీపీ అభ్యర్థి బుజ్జి గన్ మెన్ల దౌర్జన్యం?

కడప/ఏలూరు: రాష్ట్రంలో పోలింగ్ మొదలైన రెండు గంటల వ్యవధిలనే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనల్లో నలుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కడపజిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UtIw41

Related Posts:

0 comments:

Post a Comment