లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అలాంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని అన్నారు. సోమవారం మీడియాతో ప్రియాంక గాంధీ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన వారిపై కఠిన చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/365IcdH
ప్రజలపై ప్రతీకారమా?: సీఎం యోగిపై ప్రియాంక వాద్రా తీవ్ర విమర్శలు
Related Posts:
కరోనా ముప్పు మిగిలేవుంది, అజాగ్రత్త వద్దు: ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరికన్యూఢిల్లీ: కరోనావైరస్ ముప్పు ఇంకా దేశంలో తొలగిపోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటి… Read More
DC vs RR : మరో విజయంపై డీసీ కన్ను..ఉనికి చాటుకొనేందుకు ఆర్ ఆర్ యత్నం..ఐపీఎల్లో నేడు (బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో డీసీ హాట్ ఫేవరేట్గా నిలుస్తోంది. కానీ చివరి క్షణం… Read More
తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు.. వరదల్లో భాగ్యనగరంతెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో మంగళవారం(అక్టోబర్ 13) కురిసిన వర్షం జనాన్ని బెంబేలెత్తించింది. ముఖ్యంగ… Read More
బిగ్బాస్ హౌస్లో ఘోరం.. ఆ బ్యూటీ కంటికి గాయం: గోళ్లతో..ఎరుపెక్కిన కళ్లతో: హింసాత్మకంగా?బిగ్బాస్లో హౌస్ వేడెక్కుతోంది. కంటెస్టెంట్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి ముష్టిఘాతాలకు దిగుతున్నట… Read More
అశ్వనీదత్ పిటిషన్పై హైకోర్టులో కీలక విచారణ- ప్రభుత్వం కౌంటర్లకు ఆదేశాలు...గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన కేసులో టాలీవుడ్ నిర్మాణ అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. భూసేకరణ చట్టం … Read More
0 comments:
Post a Comment