లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అలాంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని అన్నారు. సోమవారం మీడియాతో ప్రియాంక గాంధీ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన వారిపై కఠిన చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/365IcdH
Monday, December 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment