లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అలాంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని అన్నారు. సోమవారం మీడియాతో ప్రియాంక గాంధీ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన వారిపై కఠిన చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/365IcdH
ప్రజలపై ప్రతీకారమా?: సీఎం యోగిపై ప్రియాంక వాద్రా తీవ్ర విమర్శలు
Related Posts:
టిక్ టాక్ కు కౌంటర్ గా మిత్రో యాప్- చైనా సెంటిమెంటే ఆధారం- షాకిచ్చిన గూగుల్...చైనాతో లడఖ్ లో సరిహద్దు వివాదం తర్వాత భారతీయుల వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. చైనా ఉత్పత్తులకు పోటీగా దేశీయ ఉత్పత్తుల రూపకల్పనకు ఇప్పటికే చాలా ప్రయ… Read More
ఓడిన 4 నెలలకు బీజేపీలో బిగ్ ఛేంజ్.. తివారి ఔట్.. గుప్తా ఇన్.. మూడు రాష్ట్రాలకు కొత్త సారధులుఒకవైపు కరోనా విలయం కొనసాగుతున్నా.. జూన్ 1 నుంచి అన్ లాక్ 1.0 అమలులోకి రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ కలాపాలూ ఊపందుకున్నాయి. అందరికంటే ముందు అధికార బీజేప… Read More
స్పందించే హృదయం: సరస్వతీ పుత్రుడికి అండగా.. కవితకు నెటిజెన్ల జేజేలు..!హైదరాబాదు: ఆ యువకుడి వయస్సు 25 ఏళ్లు.. చదువుల తల్లి సరస్వతీ దేవి కటాక్షం ఉన్నప్పటికీ లక్ష్మీ దేవి కటాక్షం మాత్రం ఆ యువకుడికి లభించలేదు. పేదరికంలో ఉన్న… Read More
Coronavirus: కరోనా వార్డులో వేరే తల్లి బిడ్డకు చనుపాలు ఇచ్చిన నర్సు, సలామ్ తల్లి, గ్రేట్ !కోల్ కతా: తల్లి పాల కోసం కరోనా వార్డులో ఓ తల్లి బిడ్డ ఆర్తనాదాలు చేస్తోంది. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు క్వారంటైన్ లో ఉన్న ఆ తల్లి ఆ బిడ్డ… Read More
క్వారంటైన్ ముగిసిన వెంటనే ఉచిత కండోమ్స్ ఇస్తున్నారు: ఎందుకో తెలుసా?పాట్నా: బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న లక్షలాది మంది వలస కార్మికులు 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్… Read More
0 comments:
Post a Comment