లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అలాంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని అన్నారు. సోమవారం మీడియాతో ప్రియాంక గాంధీ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన వారిపై కఠిన చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/365IcdH
ప్రజలపై ప్రతీకారమా?: సీఎం యోగిపై ప్రియాంక వాద్రా తీవ్ర విమర్శలు
Related Posts:
ట్రాజెడిగా మారిన మ్యాజిక్ : సంకెళ్లు కట్టుకొని నదిలో ఫీట్, బెడిసికొట్టి మృత్యువాతకోల్కతా : మ్యాజిక్ .. కళ్ల ముందే మాయచేయడం. చూపరులు అటే చూస్తుంటారు .. కానీ మెజిషీయన్లు మాత్రం మాయ చేస్తుంటారు. ఆయా స్టేజీల వద్ద మ్యాజిక్ మనమంతా చూసే … Read More
పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది హతం...గత ఫిబ్రవరీ 14 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూల్వామా దాడిలో 40 సిఆర్పిఎఫ్ జవాన్లను పోట్టన బెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం అయ్… Read More
ఆందోళన చేస్తూనే.. అంబులెన్స్కు దారి... నెట్టింట్లో హల్చల్ చేస్తున్న హంకాంగ్ వీడీయోలక్షల్లో జనం... రోడ్లు మొత్తం బ్లాక్ అయి కిలోమీటర్ల మేర ప్రజలతో నిండిన ప్రాంతమంతా నిరసనలు, నినాదాలతో హోరెత్తుంది..సరిగ్గా లక్షల్లో నిరసన తెలుపుతున్న ఆ… Read More
యూపీలో దారుణం : కూతురి మృతదేహంతో జీవనం, పోలీసులకు ఫిర్యాదు ...మిర్జాపూర్ : కూతురిపై పిచ్చి ప్రేమో .. లేక నిజంగా పిచ్చో తెలియదు కానీ తమ బిడ్డ చనిపోయిన దహన సంస్కారాలు చేయలేదు. దాదాపు నెలరోజుల నుంచి కలిసే ఉంటున్నారు… Read More
జిందాల్ కంపెనీకి 3, 667 ఎకరాల భూమి, రూ. 20 కోట్లు కిక్ బ్యాక్, సీఎం, మాజీ సీఎం రచ్చ రచ్చ !బెంగళూరు: జిందాల్ కంపెనీకి 3, 667 ఎకరాల భూమి కేటయించడాన్ని నిరసిస్తు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి… Read More
0 comments:
Post a Comment