ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటన ఆ తరువాత రాజకీయ పరిణామాలు ఏపీలో ఇంకా రాజకీయ వేడిని పుట్టిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. జగన్ రాజధానిపై తుది ప్రకటన చేస్తానని చెప్పి దాన్ని వాయిదా వేసినా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MDU1zV
Monday, December 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment