Monday, December 30, 2019

అమరావతిలో భూములు కొన్నవాళ్లే అల్లర్లకు కారణమట..రాజధానిపై స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటన ఆ తరువాత రాజకీయ పరిణామాలు ఏపీలో ఇంకా రాజకీయ వేడిని పుట్టిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. జగన్ రాజధానిపై తుది ప్రకటన చేస్తానని చెప్పి దాన్ని వాయిదా వేసినా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MDU1zV

Related Posts:

0 comments:

Post a Comment