తెలంగాణను కరువు నుంచి శాశ్వతంగా విముక్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంట్రిబ్యూషన్ కింద.. ఎస్ఆర్ఎస్పీతో సంబంధం లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని విజయవంతంగా లిఫ్ట్ చేసిన సందర్భంగా సోమవారం ఆయన మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష నేతలు అవగాహన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/358i1BT
పిచ్చోళ్ల మాటలు పట్టిచ్చుకోం.. ప్రాజెక్టు ఎలా నింపుతారో తెలియని దద్దమ్మలు..
Related Posts:
ఏపీలో కొత్త జిల్లాలు: ఆ మెలికకు అర్థమేంటి? - మూడు నెలల డెడ్ లైన్ తో కమిటీ - నీలం వెళ్లేలోపే..ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు లేదా జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ముందడుగు పడింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ది… Read More
పెళ్లయ్యాక అడ్డం తిరిగిన కథ.. ప్రేమ పెళ్లి చేసుకున్న టెకీ ఆత్మహత్య...వాళ్లిద్దరిదీ ఒకే టౌన్... ఇద్దరూ క్లాస్మేట్స్... ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో అంతా సాఫీగా జరిగిపోయింది… Read More
బీజేపీ నేతలతో సోము వీర్రాజు వరుస భేటీలు - సుజనా, పురంధేశ్వరితో కీలక మంతనాలు..ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోతున్నా అంతర్గత పోరుతో సతమతం అవుతున్న బీజేపీని గాడిన పెట్టేందుకు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నారు… Read More
కరోనా బాధితులకు అదే సంజీవని: సజ్జనార్కు చిరంజీవి అభినందనలు, సీపీ ధన్యవాదాలుహైదరాబాద్: కరోనా బాధితుల పాలిట ప్మాస్మా ఓ సంజీవని అని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో కరోనా నుంచి కోలుకు… Read More
Nude video: కొడుకుతో సిగ్గుమాలిన పని చేసింది, సుప్రీం కోర్టులో చివాట్లు, ఏమనుకుంటున్నావ్, నో బెయిల్న్యూఢిల్లీ/ కొచ్చి/ కేరళ: కన్న బిడ్డలతో (ఎదుగుతున్న కొడుకు, కూతురు) అర్దనగ్నంగా శరీరం మీద వాటర్ పెయింటింగ్ వేయించుకుని ఆ వీడియోను బాడీ ఆర్ట్స్ అండడ్ ప… Read More
0 comments:
Post a Comment