ఏపిలో నేటి నుండి అయిదు రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నిమిసం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు స్పష్టం చేసారు. మోహందీ ఉన్నా అనుమతించకూడదని నిర్ణయించారు. ఇక, ఈనెల 23న ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించి ప్రాధమిక కీ విడుదల చేస్తామని నిర్వహకులు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PsCStz
నేటి నుండి ఏపి ఎంసెట్ : నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ : 23న ప్రాధమిక కీ..!
Related Posts:
తెలంగాణలో కరోనా: టెస్టుల తగ్గింపు -కొత్తగా 592 కేసులు, 3మరణాలు -గ్రేటర్లోనే ఎక్కువతెలంగాణలో కరోనా టెస్టుల డేటాపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతోండటం, ప్రతిరోజూ కనీసం 50 వేలకు తగ్గకుండా టెస్టులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించ… Read More
హీటెక్కిన హిమాలయన్ కంట్రీ: నేపాల్లో పెను సంక్షోభం: పార్లమెంట్ రద్దు: అధ్యక్ష భవనం నిర్ణయం?ఖాట్మండు: హిమాలయా పర్వత శ్రేణువుల మధ్య ఉండే నేపాల్లో పెను రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటిదాకా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన సంక్షోభ పరిస్థితులు… Read More
కొత్త ఏడాదిలో పవన్ కల్యాణ్ భారీ స్కెచ్ ఇదే: జనసేన ఇక ఫుల్ యాక్టివ్: జగన్ సర్కార్పై వార్అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కొత్త ఏడాది సందర్భంగా సరికొత్త నిర్ణయాలను తీసుకోబోతోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని… Read More
కరోనా విలయం: మళ్లీ పెరిగిన వ్యాప్తి -దేశంలో కొత్తగా 26,624 కేసులు, 341 మరణాలు -1కోటి దాటి పైపైకి..గ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8కోట్లు, మరణాల సంఖ్య 17లక్షలకు చేరువయ్యాయి. ఇటు భారత్ లోనూ మొత్తం కేసుల సంఖ్య 1కోటి దాటేయగా, వైరస్ వ్యాప్తి మళ్లీ స… Read More
భారత అమ్ములపొదిలో సూపర్ గన్ -ప్రపంచంలోనే బెస్ట్ -48 కిలోమీటర్ల లక్ష్యం కూడా ఫటాఫట్డ్రాగన్ చైనా, దాయాది పాకిస్తాన్ లతో సరిహద్దు వివాదాలు మరింత ఉద్రిక్తంగా మారుతోన్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్త… Read More
0 comments:
Post a Comment