కోల్కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజలకు కరోనావైరస్ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని మమతా బెనర్జీ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఫ్రంట్లైన్ వర్కర్లకు రాసిన లేఖలో సీఎం మమతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nvUxQi
ఎన్నికల వరాలు: పశ్చిమబెంగాల్లోనూ కరోనా వ్యాక్సిన్ ఉచితమే: మమతా బెనర్జీ
Related Posts:
ఛత్తీస్ గడ్ లో హోరాహోరీగా పోరు.. బీజీపీ కి టఫ్ ఫైట్ ఇస్తున్న కాంగ్రెస్దేశ వ్యాప్తంగా ప్రజల్లోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల్లో పోరాడిన పార్టీలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో విజ… Read More
బైబై బాబు.ఏపీ ప్రజల తీర్పు: అయిదు జిల్లాల్లో క్లీన్ స్వీప్:ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా వైసీపీ..ఏపీ ఓటర్లు బైబై బాబు చెప్పేసారు. భారీ మెజార్టీతో వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తోంది. ప్రాంతాలు..రీజియన్లుకు అతీతంగా జగన్ సునామీ సృష్టించార… Read More
వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు? సాయంత్రం ప్రెస్మీట్! ప్రశాంత్ కిశోర్ కూడా?అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనీసం 120 స్థానాల్లో జయకేతనాన్ని ఎగ… Read More
అధికారం దిశగా ఎన్డీయే..! మేజీక్ ఫిగర్ ను అదిగమించిన కాషాయ మిత్రపక్షం...!దిల్లీ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 542 స్థానాలకు గానూ.. 305 చోట్ల ఎన్డీయే… Read More
బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ కు ఊహించని ఎదురు దెబ్బ, బెంగళూరు సెంట్రల్ లో !బెంగళూరు: ప్రముఖ నటుడు, దర్శక నిర్మత ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్న… Read More
0 comments:
Post a Comment