నెల్లూరు: ఏపీలో కరోనా వైరస్ బారిన పడుతోన్న రాజకీయ నేతల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు బీద రవిచంద్ర కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా వైరస్ సోకిందనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bwcVGx
టీడీపీ ఎమ్మెల్సీకి కరోనా వైరస్ పాజిటివ్: హోమ్ క్వారంటైన్లో: హెల్త్ ఎలా ఉందంటే?
Related Posts:
లిక్కర్ మాఫియా కొత్త దారులు.. పోలీసుల కంటపడకుండా ఎలా తరలిస్తున్నారో తెలుసా..లాక్ డౌన్లో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపి ఒక్కో ఫుల్ బాటిల్ను నాలుగైదు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తోంది. మందుబాబుల బలహీ… Read More
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్- ఉత్పత్తికి అనుమతి ఇచ్చిన సర్కార్...ఏపీలో మే 4వ తేదీ నుంచి మద్యం షాపులను తిరిగి ప్రారంభించేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం ఈ మేరకు ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా డిస్టిలరీలకు అనుమతి ఇచ్చ… Read More
జన్ ధన్ ఖాతాల్లో రెండో విడత డబ్బులు.. విత్ డ్రాకి ఈ నిబంధనలు తప్పనిసరి..లాక్ డౌన్ తర్వాత చాలామంది పేదలు ఉపాధి కోల్పోవడంతో వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజనా పథకం కింద రూ.1.70లక్షల కోట్లు రి… Read More
అటవీశాఖలో ఉద్యోగాలు: ఫారెస్టు గార్డు ఉద్యోగాలకు అప్లయ్ చేయండికర్నాటక అటవీశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫారెస్టు గార్డు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థు… Read More
గ్రానైట్ క్వారీలపై ఏపీ సర్కారుకు షాక్... పెనాల్టీ ఆదేశాల రద్దు- ప్రభుత్వ చర్య్లలపై ఆగ్రహం..ఏపీలో అక్రమాలకు పాల్పడిన గ్రానైట్ క్వారీలపై ప్రభుత్వం గతంలో జరిమానాలు విధించింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే గ్రానైట్ క్వారీలపై 2500 కోట్ల రూపాయల మేర పెన… Read More
0 comments:
Post a Comment