Sunday, January 10, 2021

టీడీపీ ఎమ్మెల్సీకి కరోనా వైరస్ పాజిటివ్: హోమ్ క్వారంటైన్‌లో: హెల్త్ ఎలా ఉందంటే?

నెల్లూరు: ఏపీలో కరోనా వైరస్ బారిన పడుతోన్న రాజకీయ నేతల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు బీద రవిచంద్ర కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా వైరస్ సోకిందనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bwcVGx

Related Posts:

0 comments:

Post a Comment