అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ను జారీ చేయడం పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఆయనపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల వ్యవహారం అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkrqwW
చంద్రబాబు ఉస్కో అన్నప్పుడల్లా స్థానిక నోటిఫికేషన్: తిరుపతి ఉప ఎన్నికే లాస్ట్: ఆ తరువాత
Related Posts:
చంద్రబాబుపై విజయసాయి ఫైర్ ..తుప్పు, పప్పు ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ అవసరమా ?ఏపీలో లేకుండా హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు విమర్శలు చెయ్యటంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా విజయసాయి రెడ్డి మరోమారు చంద్ర… Read More
థ్యాంక్స్ టూ వారియర్స్: కరోనాను జయించిన ఏకైక జిల్లా ప్రకాశంఅమరావతి: ఓ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రకాశం జిల్లా మాత్రం ఆ మహమ్మారిని జయించిన తొలి జిల్లాగా రి… Read More
lockdown: నిర్మాలా సీతారామన్ ప్రెస్ మీట్ తో డైలీ సీరియల్ చూస్తున్నామా ? సీఎం, రూ. 20 లక్షల కోట్లు !న్యూఢిల్లీ/ రాయ్ పూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేదుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల… Read More
నిర్మలమ్మ అష్టజపం: బొగ్గు బాక్సైట్ గనులు ప్రైవేటుపరం: రక్షణ తయారీలో 74% విదేశీ పెట్టుబడులున్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తోన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించి… Read More
హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన ..అల్పపీడన ప్రభావంతో 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలుహైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది .ఈదురుగాలులతో కూడిన వాన దంచికొడుతుంది . అసలే కరోనా కేసులు పెరుగుతున్న భాగ్యనగరంలో వర్షం పడటంతో భాగ్య నగర వాసులు టె… Read More
0 comments:
Post a Comment