ఏపిలో మరో ఎన్నికల సమరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియక...పైకి ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలకు మరో పరీక్ష సిద్దంగా ఉంది. హైకోర్టు అదేశాల మేరకు అధికార యంత్రాంగం ఓటర్ల జాబితాను సిద్దం చేస్తోంది. మే 1న జాబితా విడుదల చేయనుంది. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vfwf4e
ఏపిలో మరో ఎన్నికల పోరు : నెలాఖరుకు ఓటర్ల జాబితా : త్వరలో ఎలక్షన్ షెడ్యూల్..!
Related Posts:
శబరిమల భక్తుల పెంపుపై సుప్రీంకు కేరళ సర్కార్- హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూశబరిమలకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శబరిమలకు వస్తున్న భక్తులకు కోవిడ్ జాగ్రత్తలతో … Read More
ఈసీ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -ఆ ఎంపీ సీటు నేరుగా బీజేపీ ఖాతాలోకి..135ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గడిచిన అర దశాబ్దకాలంగా ఘోరమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హస్తం గుర్తు పార్టీకి తాజాగా మరో బి… Read More
4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు 59వేల కోట్ల స్కాలర్షిప్: కేంద్ర కేబినెట్ ఆమోదంన్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులక… Read More
ఉండవల్లి ఊసరవెల్లిలా మాట్లాడకండి.. ఆర్ఎస్ఎస్పై విమర్శలా.. మరీ నెహ్రూ అలా: విష్ణువర్ధన్సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు లేని పోని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ… Read More
డీటీహెచ్ మార్గదర్శకాలకు సవరణ -ఇకపై 20 ఏండ్లకు లైసెన్స్ -కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడిదేశంలో డైరెక్ట్ టు హోమ్ టెలివిజన్ (డీటీహెచ్) మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై డీటీహెచ్ లైసెన్స్ను 20 ఏండ్లకు ఇస్తారు. లైసెన్స్ … Read More
0 comments:
Post a Comment