తెలంగాణలో పెద్దఎత్తున హడావిడి చేసి, ఎన్నికల అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన నిజమాబాద్ రైతులకు వారణాసిలో మాత్రం చుక్కెదురైంది. దేశవ్యాప్తంగా పసుపు మద్దతు ధర కోసం ,కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలకు వ్వతిరేకంగా నామినేషన్లు వేసిన రైతులు ,వారణాసిలో సైతం ప్రధాని మోదీపై కూడ నామినేషన్లు వేసేందుకు నడుంబిగించారు. దీంతొ జాతియ స్థాయిలో చర్చ తీసుకురావాలని భావించారు. అయితే పలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DEAz1I
వారణాసి లో ఫలించని రైతుల నామినేషన్ వ్యూహం... కేవలం 21 నామినేషన్లు
Related Posts:
టీడీపీ రెండో ఇన్నింగ్స్కు ఆదిలోనే దెబ్బ.. కీలక నేత గుడ్బై.. తెలంగాణలో పునర్ వైభవం సంగతేంటో?హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావించిన టీడీపీ అగ్ర నాయకత్వానికి ఆదిలోనే పెద్ద దెబ్బ పడింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడ… Read More
ఎనిమిదో వికెట్: ఈఎస్ఐ స్కాంలో సురేంద్రనాథ్ అరెస్ట్, వెలుగులోకి ఆడియో టేపుఈఎస్ఐ మందుల కుంభకోణంలో ఒక్కొక్కరి లీలలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ సహా ఏడుగురిని అవినీతి నిరోధక శాఖ అ… Read More
ఎట్టకేలకు ఐశ్వర్యరాయ్, అత్తగారి ఇంట్లోకి.....బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ పెద్దకోడలైన ఐశ్వర్యరాయ్ను ఎట్టకేలకు ఇంట్లోకి అనుమతించారు. గత మూడు నెలలుగా ఆమే ఇంటిలోని అవుట… Read More
హర్యానా ఎన్నికలు: బీజేపీ తొలి జాబితా రిలీజ్, బబితా ఫోగట్, యోగేశ్వర్దత్లకు టికెట్లుఛండీగఢ్: భారతీయ జనతా పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో 78మందితో తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నిక… Read More
ఏపీలో ప్రీమియం బ్రాండ్ల మద్యంపై భారి తగ్గింపుమంగళవారం నుండి ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించనుండడంతో మద్యం ప్రియులకు భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. సోమవారం అర్థరాత్రీ వరకు ప్రైవేట్ వ్యాప… Read More
0 comments:
Post a Comment