తెలంగాణలో పెద్దఎత్తున హడావిడి చేసి, ఎన్నికల అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన నిజమాబాద్ రైతులకు వారణాసిలో మాత్రం చుక్కెదురైంది. దేశవ్యాప్తంగా పసుపు మద్దతు ధర కోసం ,కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలకు వ్వతిరేకంగా నామినేషన్లు వేసిన రైతులు ,వారణాసిలో సైతం ప్రధాని మోదీపై కూడ నామినేషన్లు వేసేందుకు నడుంబిగించారు. దీంతొ జాతియ స్థాయిలో చర్చ తీసుకురావాలని భావించారు. అయితే పలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DEAz1I
వారణాసి లో ఫలించని రైతుల నామినేషన్ వ్యూహం... కేవలం 21 నామినేషన్లు
Related Posts:
అమిత్ షా వేట ప్రారంభించారు: ఈ టాప్టెన్ మిలిటెంట్లను ఏరిపారేస్తామన్న హోంశాఖకొత్త బాస్ కింద కేంద్రహోం మంత్రిత్వ శాఖ అప్పుడే అడుగులు ముందుకేసింది. దేశాన్ని ఉగ్రవాదం అనే పురుగు పీడిస్తున్న నేపథ్యంలో టాప్ పది మందితో కూడిన ఉగ్రవాద… Read More
ఆజ్ఞాతం వీడిన రవిప్రకాశ్ : పోలీసు విచారణకు హాజరు ..హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీవీ 9 సంస్థలో ఫోర్జరీ, డేటా చోరీ ఆరోపణలను రవిప్రకాశ్ ఎదుర్కొన్నారు.… Read More
జర్నలిస్టు గోంతు కోసి హత్య చేసిన దుండగులు..ముంబాయిలోని స్థానిక దిన పత్రికలో పనిచేసే అనంద్ నారయన్ అనే 38 యెళ్ల జర్నలిస్టు హత్యకు రైయ్యాడు...గుర్తు తెలియని దుండగులు గోంతుకోసి చంపివేశారు.. అయితే జ… Read More
కనక దుర్గమ్మ ముక్కుపుడకకు ఎసరు: తస్కరించబోయి..రెడ్ హ్యాండెడ్గా చిక్కి!విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేస్తోన్న ఉద… Read More
బెల్టు తీయాల్సిందే: పది రోజులే సమయం : అధికారులే బాధ్యులు...!ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. బెల్టు షాపుల మీద కన్నెర్ర చేసారు. 13 జిల్లాల్లోని ఎక్సైజ్ అధికారులతో రెవిన్యూ ముఖ్య కార్య… Read More
0 comments:
Post a Comment