Saturday, February 6, 2021

మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుకు ఎస్ఈసీ ఆదేశాలు... డీజీపీ గౌతమ్ సవాంగ్ రియాక్షన్ ఇదే....

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి,ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు మధ్య అనునిత్యం పెద్ద యుద్దమే నడుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం మొదలు దూకుడుగా ముందుకెళ్తున్న నిమ్మగడ్డ... ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36LVTAO

0 comments:

Post a Comment