దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనాసాగుతోంది. మొత్తం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది ఈసీ. మొత్తం 95 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZiVbFX
లోక్సభ ఎన్నికలు 2019: పశ్చిమ బెంగాల్లో రెచ్చిపోయిన అల్లరిమూకలు..పోలీసుల లాఠీచార్జ్
Related Posts:
కరోనాతో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కన్నుమూత...రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనాతో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వ… Read More
IPS: అమ్మాయిపై లైంగిక దాడి, జిల్లా ఎస్పీగా పోస్టింగ్, ఇంట్లో న్యూఇయర్ పార్టీ ఎఫెక్ట్, కోర్టులో పెండింగ్ !అసోం/హైదరాబాద్: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్ అయ్యింది. న్యూ ఇయర్ పార్టీకి ఇంటికి పి… Read More
బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపు, చికిత్స ఎలా ? డాక్టర్లు, రోగులకు ఎయిమ్స్ మార్గదర్శకాలివేదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతుండగా.. దీంతో పాటే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి కూడా పెరుగుతోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్… Read More
వైసీపీకి కౌంటర్గా టీడీపీ మాక్ అసెంబ్లీ-వీరే స్పీకర్, మంత్రులు- అజెండా ఇదేవైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్ని ఒక్కరోజు పాటు మాత్రమే నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ ఇప… Read More
సాగర్లో పోలింగ్ డ్యూటీ-కరోనా సోకిన టీచర్ మృతి-ఒక్క ఎమ్మెల్యే కోసం ఎంతమంది బలైపోయారంటూ భర్త ఆవేదనదేశంలో ఎంతోమంది టీచర్లు కరోనా కాటుకు బలైపోతున్నారు. వీళ్లల్లో ఎక్కువమంది నెల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,ఉపఎన్నికల విధుల్లో పాల్గొన్… Read More
0 comments:
Post a Comment