దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనాసాగుతోంది. మొత్తం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది ఈసీ. మొత్తం 95 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZiVbFX
లోక్సభ ఎన్నికలు 2019: పశ్చిమ బెంగాల్లో రెచ్చిపోయిన అల్లరిమూకలు..పోలీసుల లాఠీచార్జ్
Related Posts:
శ్రీలంక అడుగుజాడల్లో భారత్ లో బుర్ఖాలను పూర్తిగా నిషేధించాలి .. మోడీకి శివసేన డిమాండ్దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా బుర్ఖాను నిషేధించాలని శివసేన డిమాండ్ చేసింది. తమ మిత్రపక్షమైన భారతీయ జన… Read More
చంద్రబాబుకు, టీ కాంగ్రెస్ కు షాక్..కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ కు లేఖ రాసిన రఘువీరాఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్… Read More
జలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేతభువనేశ్వర్: ఫొని తుఫాను ఒడిశాను చివురుటాకులా వణికిస్తోంది. తీర ప్రాంత నగరం పూరీకి 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ఫొని తుఫాను ధాటికి ఒడిశా అల్లకల్… Read More
అందుకే పోటీ చేయడంలేదు - ప్రియాంకగాంధీఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వారణాసి నుంచి లోక్సభ బరిలో దిగకపోవడంపై మౌనం వీడారు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న … Read More
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూతహైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో చికిత్స పొందక… Read More
0 comments:
Post a Comment