దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనాసాగుతోంది. మొత్తం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది ఈసీ. మొత్తం 95 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZiVbFX
లోక్సభ ఎన్నికలు 2019: పశ్చిమ బెంగాల్లో రెచ్చిపోయిన అల్లరిమూకలు..పోలీసుల లాఠీచార్జ్
Related Posts:
లవ్ మ్యారేజ్, టిక్ టాక్ మోజులో అక్రమ సంబంధం, భర్త నైట్ డ్యూటీలు,భార్యకు అదే పని,ఫోన్ ఎంగేజ్, క్లోజ్చెన్నై/ కడలూరు: టిక్ టాక్ పలువురు యువకులతో పాటలు పాడి, డ్యాన్స్ లు చేస్తూ పరిచయాలు పెంచుకుని వారితో అక్రమ సంబంధం సాగిస్తున్న వివాహిత దారుణ హత్యకు గురై… Read More
CAAపై ఐక్యరాజ్యసమితి : ముస్లిం సామాజిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ప్రకటనఐక్యరాజ్యసమితి: భారత పౌరసత్వ సవరణ చట్టంపై గత కొద్దిరోజులుగా ఆందోళనలు నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ కొత్త చట్టంతో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారి ప… Read More
సీఎం జగన్ అరెస్టు ఖాయం.. సంకెళ్లతో రస్ అల్ ఖైమా సిద్ధం.. అందుకే కాళ్లబేరాలన్న నిమ్మలవాన్ పిక్ భూముల కుంభకోణం కేసులో ఏపీ సీఎం జగన్ ను అరెస్టు దాదాపు ఖాయమైందని, వాన్ పిక్ లో పెట్టుబడులు పెట్టిన రస్ అల్ ఖైమా(యూఏఈలోని ఏడు రాజప్రసాల్లో ఒకట… Read More
సీఎం జగన్ సమక్షంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చేదు అనుభవం.. వీడియో వైరల్అధికార వైసీపీలో వివిధ జిల్లాల్లో వర్గపోరు తారా స్థాయికి చేరినవేళ.. పార్టీకి చెందిన ప్రముఖ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సీఎం జగన్ సమక్షంలో చేదు అ… Read More
రుయా ఆస్పత్రిలో సైకోల హల్చల్, బ్లేడుతో కోసుకోవడంతో బెంబేలెత్తిన రోగుల బంధువులు, నర్సులురుయా ఆస్పత్రిలో సైకోలు హల్చల్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ.. నలుగురు సైకోలు వచ్చారు. అక్కడున్న రోగులే కాదు సిబ్బంది కూడా హడలెత్తిపోయారు.… Read More
0 comments:
Post a Comment