Thursday, July 4, 2019

ఆకాశ్‌కు బీజేపీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు.. బహిష్కరణ తప్పదా..!!

న్యూఢిల్లీ : ఇండోర్ మున్సిపల్ సిబ్బందిపై బ్యాటుతో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియ దాడి చేయడాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే వివరణ ఇవ్వాలని చెప్పిన హైకమాండ్ .. ఎక్స్‌ప్లానేషన్‌తో సంతృప్తి చెందలేదు. దీంతో బీజేపీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీచేసింది. దాడికి గల కారణాలు వివరించాలని స్పష్టంచేసింది. ఉపేక్షించం ..బీజేపీ పార్లమెంటరీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JbMKWP

Related Posts:

0 comments:

Post a Comment