న్యూఢిల్లీ : ఇండోర్ మున్సిపల్ సిబ్బందిపై బ్యాటుతో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియ దాడి చేయడాన్ని ఆ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే వివరణ ఇవ్వాలని చెప్పిన హైకమాండ్ .. ఎక్స్ప్లానేషన్తో సంతృప్తి చెందలేదు. దీంతో బీజేపీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీచేసింది. దాడికి గల కారణాలు వివరించాలని స్పష్టంచేసింది. ఉపేక్షించం ..బీజేపీ పార్లమెంటరీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JbMKWP
Thursday, July 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment