ఔరంగాబాద్ : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అదే కోవలో ఓ నగల షాపు మేనేజర్ చాలా రోజులుగా సంస్థకు కన్నం వేస్తున్నా గుర్తించలేకపోయారు యజమానులు. చివరకు వాడి వాలకం చూసి అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కిలోలకొద్దీ బంగారం మాయం చేశాడు ఆ చోరాగ్రేసరుడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XjTs0Q
పనిచేస్తున్న సంస్థకే కన్నం.. 58 కిలోల బంగారం మాయం
Related Posts:
విద్యుత్తు కొనుగోళ్లలో గోల్ మాల్..!వాస్తవాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కిపెడుతోందన్న బీజేపి..!!హైదరాబాద్ : విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వం గోల్ మాల్ లకు పాల్పడుతోందని, ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తోందని బీజేపి అద్యక్షుడు కే.లక్ష్మణ్ ఆరోపి… Read More
ఎయిర్ ఇండియాకు మరో ఝలక్.. ఫ్యూయెల్ సప్లై బంద్.. గాల్లో ఎగిరేదెలా..!ఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను కష్టాలు వెంటాడుతూనే ఉన్… Read More
చంద్రబాబు మెడకు తిరుమల అన్యమత ప్రచారం వివాదం..!? అది గత ప్రభుత్వం చేసిన ఒప్పందమే: వైవీతిరుపతి: తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే బస్సుల్లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక అన్యమతానికి సంబంధించిన ప్రకటనలు ముద్రించిన వ్యవహారం.. రా… Read More
ప్రముఖ మోడల్ దారుణ హత్య, బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ అరెస్టు, లేడీ ఉంగరం!బెంగళూరు: బెంగళూరులో దారుణ హత్యకు గురైన పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ మోడల్ హత్య కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతాలోని … Read More
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పున: సమీక్షపై బీజేపీ: ఏపీలో ఒకలా.. తెలంగాణలో ఒకలా: వైసీపీఅమరావతి: భారతీయ జనతా పార్టీ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలకు లక్ష్యంగా మారింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పున:సమీక్ష వ్యవహా… Read More
0 comments:
Post a Comment