ఔరంగాబాద్ : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అదే కోవలో ఓ నగల షాపు మేనేజర్ చాలా రోజులుగా సంస్థకు కన్నం వేస్తున్నా గుర్తించలేకపోయారు యజమానులు. చివరకు వాడి వాలకం చూసి అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కిలోలకొద్దీ బంగారం మాయం చేశాడు ఆ చోరాగ్రేసరుడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XjTs0Q
పనిచేస్తున్న సంస్థకే కన్నం.. 58 కిలోల బంగారం మాయం
Related Posts:
viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనంఇటీవలే 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొన్న 'ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' పార్టీ.. పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా, ఇన్నేళ… Read More
కర్ణాటకలో కొత్తరకం వైరస్ విజృంభణ: హైఅలర్ట్: 2500 మందికి పరీక్షలుబెంగళూరు: ప్రాణాలను బలి తీసుకుంటోన్న అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్తో ఒకవంక ప్రజలు పోరాటం సాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మరో మహమ్మారి క్రమంగ వి… Read More
ఏపీ స్పీకర్ తమ్మినేని సతీమణి ఆన్ ఫైర్: మేం వెధవలమా?: మీకు ఫైవ్స్టార్ హోటళ్లుశ్రీకాకుళం: గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధుల పరిపాలన ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందనడానికి నిదర్శనం ఈ ఘటన. 2018లో అప్పటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోనే … Read More
విప్లవ కవి వరవర రావుకు స్వేచ్ఛ: అర్ధరాత్రి విడుదల: అయినా అక్కడేహైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు బెయిల్పై విడుదలయ్యారు. శనివారం రాత్రి 11:45 నిమిషాలకు ఆయనకు స్వేచ్ఛ లభించింది. భీమా కోర… Read More
ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం: తాట తీస్తాం: ఫ్యాన్స్ ఫైర్: ఘాటుగా స్పందించిన షర్మిలహైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇంకా పూర్తిస్థాయిలో అడుగు పెట్టకముందే వైఎస్ షర్మిల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఆమె నెలకొల్పబో… Read More
0 comments:
Post a Comment