ఔరంగాబాద్ : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అదే కోవలో ఓ నగల షాపు మేనేజర్ చాలా రోజులుగా సంస్థకు కన్నం వేస్తున్నా గుర్తించలేకపోయారు యజమానులు. చివరకు వాడి వాలకం చూసి అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కిలోలకొద్దీ బంగారం మాయం చేశాడు ఆ చోరాగ్రేసరుడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XjTs0Q
Thursday, July 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment