ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. వైయస్సార్ రైతు భరోసా , పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్ తుఫాను నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యత లేకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o265fa
Tuesday, December 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment