మనసిచ్చిన వాడిని మర్చిపోలేక.. తాళి కట్టిన వాడితో కలిసి జీవించలేక.. మానసిక సంఘర్షణకులోనైన యువతి.. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది. పెళ్లి తోరణాలు ఇంకా పచ్చగా ఉండగానే.. అత్తారింట్లో బలన్మరణానికి పాల్పడింది. ‘నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు కదా..' అంటూ అమ్మానాన్నలకు చివరి లేఖ రాసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KMBVyb
ప్రియుడు దక్కలేదని అత్తింట్లోనే ఆత్మహత్య -నవ వధువు రవళి విషాదాంతం
Related Posts:
మళ్లీ నోరుపారేసుకున్న మేఘాలయ గవర్నర్.. బెంగాళీ యూత్పై కాంట్రవర్శియల్ కామెంట్స్..ఢిల్లీ : నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి భాషగా అమలుచేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే దానిపై రాజుకున్న దుమారం మాత్రం క… Read More
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో త్వరలో ఫుల్ బాడీ స్కానర్లు ...ఇక స్మగ్లింగ్ దొంగలకు కష్టమేశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శ… Read More
ఆ అగ్రదేశంలో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపని భారతీయ టెక్కీలు..కారణమేంటో..?అమెరికాలో ఒక్క చిన్న ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అవుతుందనుకునే భారతీయులు చాలామంది ఉన్నారు. ఇందుకోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ముందుగా అమెరికా… Read More
కాస్త బెరుకు.. మరి కాస్త తొందరపాటు..! జగన్ పాలనలో పదనిసలు..!!రెండువేల తొమ్మిది నాటి కల రెండువేల పందొమ్మిదిలో నెరవేరింది. పదేళ్ల ప్రస్తానంలో పదహారు నెలలు జైలు జీవితం.. లక్షకోట్లరూపాయల అవినీతి అపవాదు. ఐద… Read More
భూమన రాజకీయ సన్యాసం: మంత్రి పదవి రాదని తేలిపోయిందా: అంత చిన్న విషయం కాదు..!వైసీపీ సీనియర్ నేత..తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇక తాను పోటీ చేయనని ప్రకటించారు. … Read More
0 comments:
Post a Comment