Tuesday, December 29, 2020

ప్రియుడు దక్కలేదని అత్తింట్లోనే ఆత్మహత్య -నవ వధువు రవళి విషాదాంతం

మనసిచ్చిన వాడిని మర్చిపోలేక.. తాళి కట్టిన వాడితో కలిసి జీవించలేక.. మానసిక సంఘర్షణకులోనైన యువతి.. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది. పెళ్లి తోరణాలు ఇంకా పచ్చగా ఉండగానే.. అత్తారింట్లో బలన్మరణానికి పాల్పడింది. ‘నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు కదా..' అంటూ అమ్మానాన్నలకు చివరి లేఖ రాసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KMBVyb

Related Posts:

0 comments:

Post a Comment