Sunday, April 14, 2019

జలియన్ వాలా బాగ్ దురాగతం : 100 నాణెం, స్టాంపు విడుదల

అమృత్‌సర్ : జలియన్ వాలా బాగ్ మారణ హోం జరిగి వందేళ్లు గడిచింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్న బ్రిటీష్ దుశ్చర్యకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ. వంద నాణేం విడుదల చేసింది. శనివారం పంజాబ్ లోని అమ‌ృసర్ లోని జలియాన్ వాలా బాగ్ స్మారకం వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం స్మృతి చిహ్నాంగా వంద

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Za909F

Related Posts:

0 comments:

Post a Comment