హైదరాబాద్ : టీఆర్ఎస్ విజయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన .. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మెజార్టీ లోక్సభ సీట్లు గెలుస్తామని విశ్వాసంతో ఉంది. ఇక స్థానిక సంస్థల్లో కూడా గులాబీ జెండా ఎగురేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో పాగా వేస్తామని ధీమాతో ఉంది. ఈ మేరకు శనివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UhEOWe
32 జెడ్పీలు, 530 ఎంపీటీసీలు మావే : స్థానిక సంస్థల్లో విజయంపై కేటీఆర్ ధీమా
Related Posts:
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం: కరోనా లెక్కలపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశంహైదరాబాద్: కరోనా కేసులు, మరణాల విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. కరోనా కట్టడి చర్యలపై తెలంగ… Read More
కూకట్పల్లిలో కారు బీభత్సం: నాలుగు వాహనాలు ధ్వంసం, ఒకరు మృతిహైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆటో, బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవ… Read More
దుబ్బాక ఉప ఎన్నికపై ఈసీ ప్రకటన - సోలిపేట వారసులెవరు? - డైలమాలో బీజేపీ! -కాంగ్రెస్ నుంచి ఫైర్బ్రాండ్ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ సందడి మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇట… Read More
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ .. ముంబై పారిపోయే క్రమంలో పట్టుకున్న పోలీసులుబిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ అయింది . ఏపీలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో ఆరోపణలు… Read More
Teachers day 2020 : గురువే దైవం ... టీచర్స్ డే గొప్పతనం, సెప్టెంబర్ 5 నే జరుపుకునే కారణం ఇదేఅజ్ఞానమనే చీకటి లో ఉన్నవారికి, విజ్ఞానమనే దారిని చూపి వారి జీవితాల్లో వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు. గురువు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవ… Read More
0 comments:
Post a Comment