గయ : అత్యాచారం కేసులో గ్రామ పెద్దలు పైశాచికంగా ప్రవర్తించారు. బాధితురాలినే తప్పుపడుతూ గుండు గీయించారు. అంతటితో ఆగలేదు. ఆమెను వీధుల్లో ఊరేగించి మూర్ఖంగా వ్యవహరించారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన బీహార్ లోని గయ జిల్లాలో చోటు చేసుకుంది. అత్యంత దారుణమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్వాతంత్ర్య దినోత్సవం కంటే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33VLGPc
అత్యాచారం కేసులో గ్రామ పెద్దల పైశాచికత్వం.. బాధితురాలికే గుండు గీయించిన వైనం..!
Related Posts:
పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రారంభించిన ఏపీ సీఎం : పసుపు ముఖాలు ఎర్రగా మారాయన్న వైఎస్ జగన్ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి లో ఇళ్ల… Read More
ఆన్లైన్ లోన్ యాప్స్ ఘోరాలు: పలువురి అరెస్ట్, చైనీయుల హస్తం, ఈ 11 యాప్లతో జాగ్రత్తహైదరాబాద్: ఆన్లైన్ లోన్ యాప్లకు సంబంధించిన కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. లోన్ యాప్లకు లక్షల్లో వినియోగదా… Read More
నితీశ్కు బీజేపీ ఊహించని షాక్- కాషాయం గూటికి ఆరుగురు ఎమ్మెల్యేల జంప్బీహార్ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత జేడీయూ అధినేత నితీశ్ కుమార్ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టిన బీజేపీ తాజాగా ఆయనకు షాకిచ్చింది. జేడీయూకు చెంద… Read More
Friends: పైకి ఫ్రెండ్ కోసం, స్కెచ్ పిన్ని కోసం, లడ్డూలాగా ఉంది, బెడ్ రూమ్ లో ఆ సీన్ తో మైండ్ బ్లాక్, కట్!చెన్నై/ చెంగల్పట్టు/ కాంచీపురం: ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తున్న యువకుడు అతని ఇంటిలోని అందరితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఫ్రెండ్ తల్లి సోదరితో (ఆంటీ) ఆ యు… Read More
కరోనా కొత్త స్ట్రెయిన్ పై సీఎం జగన్ సమీక్ష: యూకే, బ్రిటన్ ప్రయాణీకుల ట్రాకింగ్, టెస్టింగ్ పై దిశా నిర్దేశంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఇటీవల బ్రిటన్ ,యూకే ల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి … Read More
0 comments:
Post a Comment