బుధవారం సాయంత్రం కేంద్రకేబినెట్ సమావేశం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కొనసాగనున్న మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈనేపథ్యంలోనే కశ్మీర్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీరీ యువతకు ప్రత్యేక ఉద్యోగాలతోపాటు, కశ్మీర్ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులను అందించేందుకు గాను ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NwYc1X
రేపే కేంద్ర క్యాబినెట్... కశ్మీర్కు ప్రత్యేక ప్యాకేజీ...?
Related Posts:
బయటి ప్రపంచానికి తెలియకుండా.. భార్య శవాన్ని ఇంట్లోపెట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి...!ప్రపంచంలో వింత వింత మనుష్యులు, ఒక్కో వ్యక్తి ఓక్కోలాగా వ్యవహరిస్తాడు. ఎప్పుడు ఎందుకు ఎలా వ్యవహార శైలి ఉంటుందో సమాజానికి అర్థం కాని పరిస్థితి.. సమాజం అ… Read More
అవినీతి అక్రమాలు వద్దు.. పారదర్శకంగా సేవలు.. కొత్త అర్బన్ పాలసీపై కేసీఆర్ దిశానిర్దేశంహైదరాబాద్ : అవినీతికి ఆస్కారం లేకుండా నూతన అర్బన్ పాలసీ రూపొందించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రూపకల్పన … Read More
ఆ సమయంలో సహకరించని భార్య... క్షణికావేశంలో మర్మాంగాలు కోసుకుని..!భార్యభర్తలు అంటే అన్యోనంగా ఉండాలి..ఎవైన సమస్యలుంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కాని ఇద్దరి మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా... హత్యలకు పాల్పడుతున్నారు. … Read More
మోడికి విశ్రాంతిని ఇస్తానన్న, చంద్రబాబే విశ్రాంతి తీసుకుంటున్నాడు : ప్రకాశ్ జవదేకర్బీజేపీతో పోత్తువల్లే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇక అలాంటీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని చ… Read More
స్పీకర్ నిర్ణయం తర్వాతే.... బీజేపీ స్పందిస్తుంది... యడ్యూరప్ప...!ఎమ్మెల్యేల రాజీనామలపై కర్ణాటక స్పికర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే బీజేపీ స్పందిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యురప్ప స్పష్టం చేశారు. కా… Read More
0 comments:
Post a Comment