ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల పై వైసిపి నేత బుగ్గన రాజేంద్రనాధ్ తీవ్రంగా స్పం దించారు. ముఖ్యమంత్రి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని దుయ్యబట్టారు. డేటా చోరీలో ప్రభుత్వ హస్తం లేకపోతే అశోక్ ఎం దుకు పారిపోయారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పై లోకేష్ ఎందుకు స్పందించటం లేదని నిలదీసారు బుగ్గన. చంద్రబాబు సెల్ఫ్ గోల్..ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EYTmpl
చంద్రబాబు సెల్ఫ్ గోల్: కొండను తవ్వారు..కానీ, : లోకేష్ ఎక్కడ : బుగ్గన ఫైర్..!
Related Posts:
తెలంగాణలో సైనికుడి భూమికే రక్షణ లేదు .. బార్డర్లో ఉన్న జవాను ఆవేదన (వీడియో)హైదరాబాద్ : జై జవాన్ .. జై కిసాన్ ... ఇది దేశంలో ప్రముఖ నినాదం. కర్షకుడు శ్వేదంతో పంట పండుతుంది. సరిహద్దులో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు గస్తీ … Read More
ఊపిరాడక ఏడుగురి మృతి : పరారీలో యాజమానివడోదర : గుజరాత్లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు ఏడుగురు చనిపోయారు. వడోదరలోని దర్శన్ హోటల్లోని సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేసేందుకు సిబ్బంది దిగారు. అయితే … Read More
నిరసనల ఫలితం: నేరస్తుల అప్పగింత బిల్లుకు బ్రేక్ వేసిన హాంకాంగ్చైనాకు నేరస్తుల అప్పగింతకు సంబంధించి హాంకాంగ్ తీసుకువచ్చిన బిల్లుపై ఆ దేశపౌరులు మండిపడుతున్నారు.ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గత కొద… Read More
నీతిఆయోగ్ భేటీకి కేసీఆర్ గైర్హాజరు .. రీజన్ ఇదేనాప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది . అయితే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు… Read More
ప్రత్యేక హోదా పై ఇలా: బీజేపీతో సంబంధాల పైనా జగన్ స్పష్టత : వైసీపీ ఎంపీలతో సబ్ కమిటీలు ..!పార్లమెంట్లోనే కాదు..జాతీయ స్థాయిలో వైసీపీ ఇమేజ్ పెరిగేలా ఎంపీలు వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్ నిర్ధేశించారు. ఏపీకీ ప్ర… Read More
0 comments:
Post a Comment