Saturday, June 15, 2019

ఊపిరాడక ఏడుగురి మృతి : పరారీలో యాజమాని

వడోదర : గుజరాత్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు ఏడుగురు చనిపోయారు. వడోదరలోని దర్శన్ హోటల్‌లోని సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేసేందుకు సిబ్బంది దిగారు. అయితే అందులోనుంచి విషవాయువు రావడం .. వాటిని పీల్చుకోవడంతో మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు స్థానిక పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదీ విషయం ..వడోదరలోని ఫర్వీకు గ్రామంలో దర్శన్ హోటల్‌లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2II6MqI

Related Posts:

0 comments:

Post a Comment