ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది . అయితే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు . ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి ఎన్డీయే సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IGU2Au
Saturday, June 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment