ఎన్నికల వేళ అసలైన రాజకీయానికి తెర లేచింది. వైసిపి అధినేత జగన్ చాలాకాలం తరువాత తాడిపత్రిలో కాలు పె డుతున్నారు. జేసి బ్రదర్స కు కంచుకోటగా ఉన్న తాడిపత్రి లో ఈసారి జేసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి సీటు కేటాయించారు. ఇక, వైసిపి నుండి కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కుమారులు ప్రచార
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYEr7Z
జేసి ఇలాకాలోకి జగన్: నేడు తాడిపత్రిలో ప్రచార సభ : వైసిపి లోకి జేసి కీలక అనుచరులు...!
Related Posts:
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్: ఇద్దరు మావోయిస్టులు మృతిఖమ్మం: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో సోమవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప… Read More
షాకింగ్ : గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల బంగారం మాయం...గాంధీ ఆస్పత్రిలో కొంతమంది కరోనా రోగుల బంగారు ఆభరణాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు తమ ఆభరణాలు మాయమైనట్లు వై… Read More
కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మిగతా కీలక అంశాలపైనా వివరణదేశంలో అధ్యక్ష తరహా పాలన, జాతీయ పార్టీలు మాత్రమే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనల మార్పు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, దానికి పోటీగా బీజేపీ, కాంగ… Read More
మరో ఘోరం: నర్సును ఇంటికి పిలిచి అత్యాచారం, తర్వాతి రోజు పంపించాడు!తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోంక్వారంటైన్ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళా నర్సు ఫిర్యాదు… Read More
భారత్ను రెచ్చగొడుతున్న డ్రాగన్: ‘అరుణాచల్ ప్రదేశ్’ను ఎప్పుడూ గుర్తించమన్న చైనాన్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో చైనా మరోసారి తన పైత్యాన్ని చాటుకుంది. భారత్ను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. తాము అరుణాచల్ ప్రదేశ్ను … Read More
0 comments:
Post a Comment