Monday, September 7, 2020

భారత్‌ను రెచ్చగొడుతున్న డ్రాగన్: ‘అరుణాచల్ ప్రదేశ్’ను ఎప్పుడూ గుర్తించమన్న చైనా

న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో చైనా మరోసారి తన పైత్యాన్ని చాటుకుంది. భారత్‌ను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. తాము అరుణాచల్ ప్రదేశ్‌ను ఎప్పటికీ గుర్తించమని చెప్పింది. తాము ఈ ప్రాంతాన్ని చైనా సౌత్ టిబెట్ ప్రాంతంగానే గుర్తిస్తామని చెప్పుకొచ్చింది. చైనా నుంచి 2 సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్లు: ట్రేడ్ ఫెయిర్‌లో ప్రదర్శన, 300 మిలియన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h9gFg0

Related Posts:

0 comments:

Post a Comment