న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో అందులోని ఓ జవాను తన సహచర జవాన్లు ముగ్గురిని కాల్చి చంపాడు. అజిత్ కుమార్ అనే కానిస్టేబుల్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మరో ముగ్గురు జవాన్లతో గొడవపడి వారిని తన సర్వీసు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటన ఉదంపూర్లోని 187వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oj5ftp
మిలటరీ క్యాంపులో కాల్పులు: ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవాను
Related Posts:
ప్రియాంక చేతికి యూపీ బాధ్యతలు.!రాష్ట్రాల వారిగా పార్టీని పటిష్టం చేస్తున్న కాంగ్రెస్..!!లక్నో/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు సంభవించబోతున్నాయి. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన మ… Read More
ఇదేంది మురళీధరా.. హైకోర్టుకు చేరిన ఛీటింగ్ కేసు.. 2 కోట్లు దొబ్బేశారట..!హైదరాబాద్ : నామినేటెడ్ పోస్టు లొల్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావును వెంటాడుతోంది. కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో తాజాగ… Read More
సీఆర్పీఎఫ్ జవాన్ల సాహసం... నదిలో కోట్టుకుపోతున్న యువతిని కాపాడిన జవాన్లు... వీడియోఉత్తరాదితో పాటు జమ్ము, కశ్మీర్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల తాకిడికి పలు భవనాలు నేలమట్టం అవడంతో పాటు జనజీవనం స్థంబించిపోతున్న పరిస్థితి… Read More
అసద్ సాబ్.. వినడం నేర్చుకోండి, ఎన్ఐఏ సవరణ బిల్లు సందర్భంగా అమిత్ షాన్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టబోయే సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిల్లు గురించి సభలో కేం… Read More
కేంద్రం వద్దన్నా..జగన్ డోన్ట్ కేర్: చంద్రబాబును వదిలేది లేదు: విచారణలో ముందుకే...!కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్పింది. ఏపీ సీఎం జగన్ మాత్రం డోన్ట్ కేర్ అంటున్నారు. విచారణ జరగాల్సిందేనని నిర్ణ యించారు. స్వయంగా కేంద్ర మంత్రి న… Read More
0 comments:
Post a Comment