Thursday, March 21, 2019

పాపం పసిపాప: తల్లి మృతి చెందింది..మేనమామ కనికరించలేదు..ఈ చిన్నారి ఏంచేసింది..?

ఇండోర్ : చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి అనారోగ్యం పాలైంది. తినేందుకు తిండి లేదు... ఓ వైపు అనారోగ్యంతో ఉన్న తల్లి మరో వైపు కాయకష్టం చేయలేని వయసు. తల్లికి జబ్బు చేయడంతో సొంతవాళ్లే వారిని వెలేశారు. ఈ కష్టాలకు తోడు తల్లి మరణం. ఇవన్నీ ఒకేసారి ఆ చిన్నారిని చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిన్నారిని ఎవరు ఆదుకున్నారు..? అసలు ఏమి జరిగింది తెలియాలంటే మధ్యప్రదేశ్‌కు వెళ్లాల్సిందే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HwN6Yv

Related Posts:

0 comments:

Post a Comment