ఐక్యరాజ్యసమితి: అసలే రెండు దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక అగ్నికి ఆజ్యంపోసేలా ఉంది. ఇప్పటికే యుద్ధం వస్తుందన్నంతగా రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులకు ప్రయత్నిస్తుండగా... ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలు ఏవి అనేదానిపై ఐక్యరాజ్యసమితి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyeJAq
అగ్నికి ఆజ్యం పోసిన నివేదిక: సంతోషకరమైన దేశాల్లో భారత్ పాకిస్తాన్ ర్యాంకులు ఇలా ఉన్నాయి
Related Posts:
ఏపీలో ఊపందుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ .. సబ్ కమిటీల ఏర్పాటుఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది .ఏపీలో అధికారం రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస… Read More
ఆరోగ్యమంత్రి ఆళ్లనాని నియోజకవర్గంలో అనధికారిక కరోనా ఆస్పత్రి- లక్షల్లో ఫీజులు- చివరికి సీజ్ఏలూరు : ఆయన రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి రాష్ట్రమంతా పర్యటించి వైరస్ నియంత్రణ చర్యలను పర్యవే… Read More
ఒంటరి తోడేలు తరహా దాడి...ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఐసిస్ స్పాట్... 'అయోధ్యలో రామ మందిరం'కు ప్రతీకారంగాపెను ముప్పు తప్పింది. పోలీసుల అప్రమత్తతో భారీ ఉగ్ర కుట్ర బయటపడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతీకారంగా ఢిల్లీలో భారీ పేలుళ్లకు చేసిన కుట్రను … Read More
రాజు గారి రాజసం చూడూ.. పంచె కట్టుతో.. సీఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది నీడన..వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏం చేసినా సంచలనమే. సొంత పార్టీని, సీఎం జగన్ను విమర్శించి.. వైసీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆయనపై నేతల… Read More
ట్రంప్ కు టిక్ టాక్ ఝలక్- అమెరికాలో యాప్ నిషేధించినా వెబ్సైట్ నడిపించాలని నిర్ణయం...చైనాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా ఆ దేశానికి చెందిన టిక్ టాక్ యాప్పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి టిక్ … Read More
0 comments:
Post a Comment