ఒడిషా: ఒడిషా బీజేపీలో టికెట్ కేటాయింపుల విషయం గొడవకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ దొరకని నేతలు ఆందోళనకు దిగారు. ఇక భువనేశ్వర్లో అయితే నిరసనకారులు రాష్ట్ర కార్యాలయానికి తాళం వేశారు. బీజేపీ నాయకుడు అమియా దాష్కు సంబంధించిన వర్గీయులు ఆయనకు టికెట్ రాలేదన్న ఆగ్రహంతో భువనేశ్వర్లోని బీజేపీ కార్యాలయం మెయిన్ గేట్కు తాళం వేశారు. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyE2Al
Sunday, March 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment