ఒడిషా: ఒడిషా బీజేపీలో టికెట్ కేటాయింపుల విషయం గొడవకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ దొరకని నేతలు ఆందోళనకు దిగారు. ఇక భువనేశ్వర్లో అయితే నిరసనకారులు రాష్ట్ర కార్యాలయానికి తాళం వేశారు. బీజేపీ నాయకుడు అమియా దాష్కు సంబంధించిన వర్గీయులు ఆయనకు టికెట్ రాలేదన్న ఆగ్రహంతో భువనేశ్వర్లోని బీజేపీ కార్యాలయం మెయిన్ గేట్కు తాళం వేశారు. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyE2Al
ఒడిషా బీజేపీలో టికెట్ లొళ్లి... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాళాలు వేసిన అసంతృప్తులు
Related Posts:
టీడిపి ఎమ్మెల్యే ప్రగతి భవన్ లో ప్రత్యక్షం..! ఉలిక్కి పడ్డ కాంగ్రెస్ పార్టీ..!!హైదరాబాద్ : ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే..! తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి. తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాస పాత్రుడు. ఐతే తెల… Read More
జగ్గారెడ్డి సంచలనం..! వరుసగా రెండు, మూడు సార్లు ఓడిపోతే టికెట్ ఇవ్వొద్దని రాహుల్ కి లేఖ..!!హైదరాబాద్ : ఎప్పుడు ఏ సంచలన వార్త బహిర్గతం చేస్తాడో తెలియని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరో సంచలన వార్త చెప్పారు. ఆ వార్త ఇప్పుడు కాంగ్రెస్ పా… Read More
కొడంగల్ లో ఎన్నికల్లో పట్టుబడ్డ నగదుపై విచారణకై విజ్ఞప్తి ..దీని వెనుక రేవంత్ హస్తం ఉందాతెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తుంది. అయినా కొడంగల్ పంచాయితీ మాత్రం తీరడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ నియోజకవర్గం… Read More
వాయుసేన,నేవీ దళాధిపతులకు సెక్యూరిటీ పెంపు..జెడ్ ప్లస్ క్యాటగిరీలో ధనోవా, సునీల్లాంబాఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతవాయుసేన, నేవీ అధిపతులకు భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంద… Read More
వారిని మార్చకుంటే బాబుకు కష్టమే : మోదీ ఇలా అయితే ప్రధాని అవుతారు: జేసి సంచలనం..!ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసారు. ఏపిలో తాము అధికారంలోకి రావటం ఖాయ… Read More
0 comments:
Post a Comment