బీహార్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ అంశంపై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. బీహార్లో ఓ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్రస్థాయిలో ప్రధాని పై విరుచుకుపడ్డారు. ప్రధాని ప్రచారం చేస్తున్న మై భీ చౌకీదార్ నినాదంపై మండిపడ్డారు రాహుల్. ప్రధాని కేవలం ధనికులకు ధనవంతులకు మాత్రమే కాపలాదారుడిగా ఉన్నారని ధ్వజమెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPVp0S
అనిల్ అంబానీకి మాత్రమే మోడీ కాపలాదారుడు: రాహుల్ గాంధీ
Related Posts:
ఎంత తోపైనా చెప్పింది చేయాల్సిందే! సీఎం జగన్ కి ఎదురు చెప్పారో! శంకరగిరి మాన్యాలే!అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందు ఛీఫ్ సెక్రెటరీగా బాద్యతలు చేపట్టిన ఎల్వీ సు… Read More
ఓ మై గాడ్ : గోవు పాలల్లో బంగారం ఉందట..లాజిక్ చెప్పిన బీజేపీ నేత,ఆడుకున్న నెటిజెన్లుబురుద్వాన్ : గోవు పాలల్లో బంగారం ఉంటుందట అందుకే ఆ పాలు పసుపు రంగులో ఉంటాయట. అది కూడా ఒక్క భారతదేశంలో ఉన్న గోవుల్లో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుందట. ఇది మే… Read More
నిజమేనా: బీజేపీతో టచ్లో 25 మంది శివసేన ఎమ్మెల్యేలు..?మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో బేరసారాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మాట… Read More
AP CS LV Subrahmanyam: మళ్ల వార్తలోకెక్కిన జెరూసలేం మత్తయ్య: ఎల్వీ సుబ్రహ్మణ్యం.. బీజేపీ ఏజెంట్..!అమరావతి: ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొన్న వివాదాస్పద క్రైస్తవ ఉపన్యాసకుడు జెరూసలేం మత్తయ్య మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ప్రభుత్వ ప… Read More
ప్రధాని మోడీకి మరో లేఖ రాసిన సీఎం జగన్మోహన్ రెడ్డిఏపీలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బోగ్గు గనులు కేటాయించాలని సీఎం జగన్మోహన్రెడ్డి లేఖ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ భవిష్యత్ అవసరాల కోస… Read More
0 comments:
Post a Comment