దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా రూపొందినట్లు భావిస్తోన్న ‘మర్డర్' సినిమాకు సంబధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రణయ్, అమృతల ప్రేమపెళ్లి, ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్య కథాంశంతో తీశారని ఆరోపిస్తూ, దాని విడుదలను నిలిపివేయాలంటూ అమృత, ప్రణయ్ తండ్రి బాలస్వామి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jy2ar1
Friday, November 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment