నిజామాబాద్ : గల్ఫ్ కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయినవారిని అందర్నీ వదిలేసి.. ఏడు సముద్రాలు దాటేసి.. జీవనపోరాటంలో అష్టకష్టాలు పడుతుంటారు. దూరపు కొండలు నునుపు అన్న చందంగా అక్కడికి వెళ్లాక కూడా గల్ఫ్ కార్మికులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రిక్కాల విలాస్కు అదృష్టం కలిసొచ్చింది. ఇన్నాళ్లు అరకొర సంపాదనతో నెట్టుకొస్తున్న అతడికి లక్కీ లాటరీ తగిలింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yA9tFR
28 కోట్ల లాటరీ.. నిజామాబాద్ వాసికి గల్ఫ్ జాక్పాట్..!
Related Posts:
ప్యూచర్ రిటైల్ నుంచి బయటకొచ్చిన హెరిటేజ్ ఫుడ్స్.. షేర్ల వ్యాల్యూ రూ.132 కోట్లుప్యూచర్ రిటైల్ నుంచి హెరిటేజ్ ఫుడ్స్ బయటకొచ్చింది. తనకు ఉన్న 3 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో విక్రయించింది. తమ దీర్ఘకాలిక రుణాలను చెల్లించడానికి నిర్… Read More
ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య..కోలుకోవాలని మమత ఆకాంక్ష..పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దాదేవ్ భట్టాచార్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడటంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యు… Read More
Fact Check : సీరం, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల తిరస్కరణ- ఫేక్ న్యూస్ అని కేంద్రం క్లారిటీభారత్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ దీని దేశీయ తయారీ సంస్ధలు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ అత్యవసర వాడకానికి అనుమత… Read More
ఏపీలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువే -గ్లోబల్గా 9వ స్థానంలో భారత్ -ట్రూకాలర్ షాకింగ్ రిపోర్ట్స్పామ్ కాల్స్ బెడదను ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. గతేడాది మనం 5వ స్థానంలో నిలవగా, లాక్ డౌన్ దెబ్బకు కంపెనీలు తీవ్రంగా ప్ర… Read More
నేనే సీఎం క్యాండిడేట్: పార్టీ మార్పుపై జానారెడ్డి, మాణిక్యం ఠాకూర్ చర్చలుహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి, ఆయన కుమారుడు బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నిక… Read More
0 comments:
Post a Comment