Sunday, August 4, 2019

నమ్ముకున్నందుకు పంగనామాలు పెడతారా?: సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం

కడప: గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతోందా? గ్రామ వలంటీర్ల పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు నిజమౌతున్నాయా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం ఈ పథకం వల్ల లబ్ది పొందారా? అంటే అవుననే ఆక్రోశిస్తున్నారు అధికార పార్టీ కార్యకర్తలు. పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు పంగనామాలు పెట్టారంటూ తమ ఆవేదనను వ్యక్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OEasQq

Related Posts:

0 comments:

Post a Comment