కడప: గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతోందా? గ్రామ వలంటీర్ల పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు నిజమౌతున్నాయా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం ఈ పథకం వల్ల లబ్ది పొందారా? అంటే అవుననే ఆక్రోశిస్తున్నారు అధికార పార్టీ కార్యకర్తలు. పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు పంగనామాలు పెట్టారంటూ తమ ఆవేదనను వ్యక్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OEasQq
నమ్ముకున్నందుకు పంగనామాలు పెడతారా?: సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం
Related Posts:
ఏపీ రాజధానిపై వైసీపీ రూటు మారలేదా..? వరదలు ఎక్కువగా వస్తే పరిస్థితి ఏంటి?: బొత్స సత్యనారయణఏపి రాజధాని అమరావతి నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్థుతం క్రిష్ణా న… Read More
కొడుకిచ్చిన కానుక తండ్రిని సెలబ్రిటీ చేసింది!కరీంనగర్: మార్కెట్లోకి కొత్తగా క్రేజీ బైక్ వచ్చిందంటే చాలు అందరి దృష్టి ఆ బైక్పైనే ఉంటుంది. అలాంటి బైకే కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. … Read More
ఎమ్మెల్యే పరీక్ష రాసిండ్రు.. ఎన్నికలు కాదులే..!వరంగల్ : ఎమ్మెల్యే పరీక్షలు రాసిండ్రు. ఎన్నికల పరీక్షలు కాదు లెండి. ఎమ్మెల్యేగా క్షణం తీరిక లేకుండా ఉంటూనే చదువు కొనసాగిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్… Read More
ఆదిలాబాద్ రాజకీయం.. గులాబీ పరిమళించేనా.. కమలం వికసించేనా?ఆదిలాబాద్ : జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ పరిమళానికి చెక్ పెట్టే విధంగా కమలం కూడా సై అంటోంది. కారు జోరుకు కళ్లెం వేసేలా కాషాయం దండు స్పీడ్ పెం… Read More
జైట్లీకి కన్నీటి వీడ్కోలు... నిగమ్ బోధ్లో ముగిసిన జైట్లీ అంత్యక్రియలుమాజీ కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఘట్టం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో జైట్లీ పార్ధీవదేహానికి మధ్యహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ లాం… Read More
0 comments:
Post a Comment