Friday, December 18, 2020

ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా... కొత్తగా 458 కేసులు,ఒకరి మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే ఒక్క మరణం నమోదైంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,806కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34q7LY7

Related Posts:

0 comments:

Post a Comment