ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే ఒక్క మరణం నమోదైంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,806కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34q7LY7
ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా... కొత్తగా 458 కేసులు,ఒకరి మృతి...
Related Posts:
పవన్ కళ్యాణ్ రూ. కోటి విరాళం: నరేంద్ర మోడీకి కృతజ్ఞతలుహైదరాబాద్: భారత సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అతి త్వరలోనే సైనిక్ బోర్డ… Read More
Disha rape encounter:పులివెందులతో సీపీ సజ్జనార్ కు లింక్, ఆ నీళ్లు, ఆ జీతం !కడప/పులివెందుల: దిశ హత్యాచారం దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేసిన సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ సొంతూర్లో ఎక్కడ చూసిన పండుగ వాతావరణం నెలకొంది. కర్ణాటకల… Read More
Disha case encounter: నిర్భయ కేసులో అలాంటి ఆలోచన రాలేదని ఢిల్లీ మాజీ సీపీన్యూఢిల్లీ: హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమా… Read More
దిశ నిందితుల ఎన్కౌంటర్ అమెరికా రేడియోలో ప్రసారం..దిశ హత్య కేసు దశదిశలా వ్యాపించింది. ఖండంతరాలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా దిశ ఘటనను పలువురు ఖండించారు. శుక్రవారం తెల్లవారుజామున నిందితులను పోలీసులు ఎన్… Read More
పవన్ కల్యాణ్పై మంత్రి కన్నబాబు గుస్సా.. స్వార్థ రాజకీయాలు వద్దు అని హితవు..జనసేనాని పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మాటలను ప్రజల… Read More
0 comments:
Post a Comment