Thursday, March 28, 2019

కాంగ్రెస్ మునిగిపోయే పడవ .. 2సీట్లతోనే రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్.. ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని ఆయన తెలిపారు. పార్టీ 16 సీట్లలో దేశ రాజకీయాల్లో ఏమి మార్పులు తీసుకు వస్తారని కాంగ్రెస్ నాయకులు కారు కూతలు కూస్తున్నారో అర్థం కావడం లేదు అన్న ఎర్రబెల్లి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JOUEI6

0 comments:

Post a Comment