హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ, వైసీపీ కొందరు అభ్యర్థుల పేర్లను మాత్రమే ఖరారు చేశాయి. జాబితా మాత్రం కొలిక్కిరాలేదు. ఇందులో జనసేన పార్టీ ఒకడుగు ముందే ఉంది. రెండురోజుల్లో తమ తొలి జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRgGey
రెండురోజుల్లో జనసేన తొలి జాబితా ..? లిస్ట్ లో చోటు దక్కేది వీరికేనా ..?
Related Posts:
చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేసారు: కొంతమంది కలెక్టర్లు సహకరించారు : బిజెపి రివర్స్ ఎటాక్..!కొద్ది రోజులుగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మోదీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చ… Read More
యువతి తగాదా, మాట్లాడుకుందాం.. రా..! కారులో నగర యువకుడికి నరకయాతన..!జూబ్లీహిల్స్ : యువతి విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడికి నరకయాతన మిగిల్చింది. కారులో నగరమంతా తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారు కొందరు. బంజారాహిల్స్ ఫస… Read More
కడుపు చెక్కలు చేసుకున్న గండ్ర..! కార్యకర్తల సమక్షంలో కుమిలి కుమిల ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!!భూపాలపల్లి: భూపాలపల్లి కాంగ్రెస్ ఎంఎల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి బోరున ఏడ్చారు. అదికూడా కార్యక్తల ముందు కుళ్లి కుళ్లి ఏడ్చారు. అంతమంది జనం మద్య ఎందుకు … Read More
టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు విచారణ..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్..ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేధం కొనసాగించాలా వద్దా అనే అ… Read More
ఇంటర్ మూల్యాంకనం విషయంలో నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు .. ప్రభుత్వానికి మొట్టికాయలుఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు సైతం కొనసాగుతున్నాయి. తప్పుల తడకలా ఉన్న… Read More
0 comments:
Post a Comment